కొరొనా కష్ట కాలంలో గజల్ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవలు
భారతీయ సంస్కృతి పరిరక్షణ, తెలుగు గజల్ వికాసం, ప్రపంచ శాంతి ప్రచారం, సామాజిక సేవ లు లక్ష్యంగా 2005...
పీవీతో అనుబంధం అనిర్వచనీయం నెమరేసుకున్న డాక్టర్ రవి అయ్యగారి.
పివి నరసింహ రావు శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా
2002లో ఢిల్లీలో పివికి జియార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కోసం నిర్మించిన...
గోవా స్థాపన దినోత్సవం శుభాకాంక్షలు
గోవా స్థాపన దినోత్సవం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘గోవా ప్రజలకు...
కశ్మీరీ పండిట్లకు జ్యేష్ఠ అష్టమి శుభాకాంక్షలు
జ్యేష్ఠ అష్టమి సందర్భంగా కశ్మీరీ పండిత్ సముదాయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘చాలా ప్రత్యేకమైన జ్యేష్ఠ...
కరోనా కథ హిందీలో అందుబాటులోకి తెచ్చిన NCSTC
కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖకు (డీఎస్టీ) చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మరియు టెక్నాలజీ...
కరోనా నుంచి కోలుకున్న 30రోజుల పసిపాప.
ముంబై:
ముంబైలోని సియాన్ హాస్పిటల్ లో కరోనా మహామ్మారి నుంచి 30రోజుల పసిపాప వైద్యుల కృషితో కోలుకుంది. బుధవారం వైద్యులు...
ఆలయాలు తెరుచుకుంటున్నాయి. ఎక్కడో తెలుసా
లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు, ప్రజా రవాణా ఇప్పుడిప్పుడే...
కరోనా కష్టకాలంలో మహామ్మారిపై కవిత…
ప్రక్షాళన
కంటికి కనిపించని మహమ్మారి
చాపకింద నీరులా చొచ్చుకుపోతూ
చావుని క్షణక్షణం దగ్గరచేస్తూంటే..
ఆస్తులు అంతస్థులు మూటగట్టుకుపోలేమంటూ
ఏదీ నీది కాని నిస్తేజపు ఘడియలలో..
పెరిగిన సాంకేతికత...
శతాధిక జ్ఞాన వృద్ధులు వేదశిఖరం_మహాభినిష్క్రమణం
ప్రముఖ కృష్ణయజుర్వేద ఘనపాఠి, ఉభయవేదాంత పండితులు, వేదశాస్త్ర పారంగతులు, సంస్కృత సాహిత్య విద్వణ్మణులు, సలక్షణంగా ఎంతోమందికి వేదవిద్యను అనుగ్రహించిన...
కరోనా పరీక్ష చేయించుకోవట్లేదని వ్యక్తిని కొట్టి చంపిన అన్నదమ్ములు
ఉత్తరప్రదేశ్ బిజ్నూర్లోని మలక్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెబుతుంటే చేయించుకోవట్లేదని మంజీత్...