జాతీయం హస్తినలో ముఖ్యమంత్రి జగన్ February 15, 2020 Facebook Twitter Pinterest WhatsApp కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో చర్చించిన సీఎం జగన్.