అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల
కేంద్ర హోంమంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలు:
కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మరిన్ని కార్యకాలాపాలు ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈరోజు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అన్లాక్ 3 కింద, ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1 ,2020...
వృద్ధాశ్రమంలో 25 మందికి కరోనా – ఇద్దరి మృతి
వృద్ధాశ్రమాల్లో కరోనా కలకలం రేపుతోంది. వాసవి వృద్ధాశ్రమంలో 25 మంది వృద్ధులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. మరో ఎనిమిది ఆశ్రమాల్లో అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్వహకుల...
రిక్షాలో వలస కూలీలు 1200KMs ప్రయాణం… ఎక్కడికి వెళ్లారంటే???
కేవలం కాళ్లతో తొక్కే రిక్షాలో 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణం. కరోనా కష్టం కాలం కానీ తప్పదు సొంతింటికీ వెళ్లాలని భావించారు దీంతో ఢిల్లీ నుంచి బీహార్కు రిక్షాపై పయనమయ్యారు. ఉత్తర భారతదేశంలో...
24గంటల్లో 55 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా పాజిటివ్
ముంబై: గడచిన 24గంటల్లో 55 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోట్లు వచ్చాయి.
మహారాష్ట్రలో 1328 మంది పోలీసు సిబ్బంది కరోనా పాజిటివ్ రావడంతో మహారాష్ట్ర పోలీసులు వణికిపోతున్నారు.
ఈ దారుణ పరిస్థితులు ఇలాగే...
No, No నిబంధనలను సడలించలేం ఆంటోన్న ఓ రాష్ట్రం
మహారాష్ట్ర కరోనా వైరస్ అత్యధిక కేసులు, మరణాలతో దేశంలోనే ఈ రాష్ట్రం ముందుంది. అందుకే రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు సడలించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడుతున్నారు.
లాక్డౌన్ వల్ల వైరస్ను నియంత్రించి,...
TUWJ కరోనాలో జర్నలిస్టులను ఆదుకోవాలని వినతి-CM KCR హామీ
కరోనా వైరస్ వల్ల రెండు నెలలుగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జర్నలిస్టు లకు ఉద్యోగ భద్రత కరువైందని, కొన్ని యాజమాన్యాలు వేతనాల్లో కోత విధించడం వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి...
మహారాష్ట్రలో విలయతాండవం ఒక్కరోజే 2033 కరోనా కేసులు నమోదు.
నేటికి మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో ఈరోజు 2033 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 51 మంది మృతి చెందారు. మహారాష్ట్ర రాష్ట్రం అంతటా 35058కి కరోనా పాజిటివ్ కేసులు చేరగా...
కరోనాలో నాడు సరే-నేడు-రేపు మన జీవన శైలి ఎలా ఉండాలంటే???
కరోనా వ్యాధి సంక్రమించిన పరిణామాల నేపథ్యంలో కరోనా ముందు జీవన శైలి, కరోనా తర్వాత మనమేవిధంగా వ్యవహరించాలనేదానిపై నా మనోగతాన్ని మీతో పంచుకోదలచుకున్నాను.
బాధ్యతాయుతంగా ప్రకృతితో కలిసి జీవించేవిధంగా మన వ్యవహార శైలిలో, జీవన...
కరోనాపై భయం ఎందుకు దండగా మేమున్నాం మీకు అండగా ఆంటోన్నదేవరు???
అమరావతి: కోవిడ్-19 పట్ల భయాందోళనలు పోవాలని, వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశారని, కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నామని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్నారు.
వీళ్లు మన...
చైనా లెక్కలు బట్టబయలు… కరోనా కేసులు 6 లక్షల పైనేనట!
నివేదిక తయారు చేసిన రక్షణ సాంకేతిక జాతీయ విశ్వ విద్యాలయం
రిపోర్టు వివరాలు లీక్
6.40 లక్షల కేసుల నమోదు
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
తమ దేశంలో కరోనా వైరస్ ను అదుపు చేశామని చైనా చెప్పుకుంటోంది....